Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద పుష్కర్‌ హత్య మిస్టరీ: శశిథరూర్‌ వద్ద విచారణ.. ఏం చెప్పారు?

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (13:56 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. సునంద హత్య కేసులో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ను ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం మరోసారి ఆదివారం ప్రశ్నించింది. దాదాపు 5 గంటల పాటు విచారణ సాగగా, సునందను ఎవరు చంపారన్న ప్రశ్నను పలుమార్లు అడిగినట్టు తెలుస్తోంది. కాగా, శశిథరూర్ మాత్రం ఔషధాల మోతాదు ఎక్కువగా తీసుకోవడం వల్లే ఆమె మరణించిందని సమాచారం. 
 
అంతకుమించి మరేమీ జరగలేదని శశిథరూర్ సమాధానం ఇచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, తొలుత సునందా పుష్కర్ సహజమరణం చెందారన్న నిర్ణయానికి వచ్చిన పోలీసులు, ఆపై ఆమెది అనుమానాస్పద మృతిగా భావించి కేసు విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సహజంగా మరణించలేదని.. తమ విచారణ మేరకు ఆమెది అసహజ మరణమేనని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ ఎస్పీ వెల్లడించారు.  

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments