Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ శక్తిమంతమైన ప్రజాస్వామిక దేశం: సుమిత్రా మహాజన్‌

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (12:41 IST)
భారత్ అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సేవలను ఆమె కొనియాడారు. రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్న మహానీయులకు వందనాలు తెలిపారు. 
 
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురుశుక్రవారాల్లో అంబేద్కర్ గౌరవార్థం ప్రత్యేక సమావేశాలు, తీర్మానంపై చర్చ జరగనుంది. వ్యవస్థలకు ప్రజా పునాదిని ఏర్పరిచిన దార్శనికత అంబేద్కర్‌ సొంతమని ఆయన సేవలను కొనియాడారు. సామాజిక సమానత్వానికి అంబేద్కర్‌ పెద్దపీట వేశారన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments