Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీని విభజిస్తే... అది దేశానికే సమస్యవుతుందని ఇందిర గాంధీ చెప్పారు.... సుజన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే అది తెలుగు ప్రజలకే కాదు... మొత్తం దేశానికే సమస్య వస్తుందని ఆనాడు గ్రేట్ లీడర్ ఇందిరా గాంధీ చెప్పారని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.... ఏపీ విభజనకు కాంగ్రెస్ పార్టీ,

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (15:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే అది తెలుగు ప్రజలకే కాదు... మొత్తం దేశానికే సమస్య వస్తుందని ఆనాడు గ్రేట్ లీడర్ ఇందిరా గాంధీ చెప్పారని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.... ఏపీ విభజనకు కాంగ్రెస్ పార్టీ, భాజపాలే కారణం. అడ్డగోలుగా విభజించడం వల్లనే ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి. అందరితో సంప్రదించకుండానే ఏకపక్షంగా విభజించారు.
 
14వ ఆర్థిక సంఘం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదు. 5 ఏళ్లకు సంబంధించి ఆదాయ, ఖర్చుల గురించి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఇది శాశ్వతం కాదు... వెంకయ్య నాయుడు 10 సంవత్సరాలు కావాలని అడిగారు. ప్రత్యేక హోదాపై మా ఆంధ్రప్రజలకు మా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మా ప్రభుత్వం పైన నిందారోపణలు నాకు బాధ కలిగిస్తుంది. ప్రత్యేక హోదా పేరుతో కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నాయి అంటూ సుజనా చౌదరి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments