Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజపక్సెకు భారతరత్న ఇవ్వండి... మోడికి సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (21:38 IST)
భాజపా నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అంటేనే సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఇపుడు ఆయన మరో దుమారాన్ని సృష్టించినట్లే ఉన్నారు. శ్రీలంక తమిళులను ఊచకోత కోశారనే విమర్శలను ఎదుర్కొంటున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సెకు భారతరత్న ఇవ్వాలంటూ ఏకంగా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమైంది. 
 
భారత భద్రత దళాలకు అనుకూలంగా రాజపక్సె ప్రభుత్వం వ్యవహరించింది కనుక ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. తను రాసిన లేఖ ప్రధాని కార్యాలయానికి అందినట్లు ప్రత్యుత్తరం తనకు అందిందంటూ చెప్పుకొచ్చారు స్వామి. మరి సుబ్రహ్మణ్యస్వామి లేఖ నేపథ్యంలో తమిళ తంబిలకు ఎంతమేర ఆగ్రహం తెప్పిస్తాయో వేచి చూడాలి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments