Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ రాష్ట్రంలో మరో ఫుడ్ పాయిజనింగ్ కేసు

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (10:46 IST)
కేరళ రాష్ట్రంలో మరో ఫుడ్‌పాయిజనింగ్ కేసు వెలుగు చూసింది. పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో వడ్డించిన ఆహారాన్ని ఆరగించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన కూడా పతినంతిట్ట జిల్లాలోనే జరిగింది. జిల్లాలోనే కొడుమోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6వ తేదీన జరిగింది. 
 
ఆహారం ఆరగించిన విద్యార్థుల్లో నలుగురు చిన్నారులతో సహా మొత్తం ఏడెనిమిది మంది అస్వస్థతకు లోనైనట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, ఇటీవల కాసరగోడ్ జిల్లా పెరంబాలకు చెంది అంజు శ్రీపార్వతి అనే యువతి స్థానిక హోటల్‌ నుంచి బిర్యానీ తెప్పించుకుని ఆరగించింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇపుడు మరికొందరు ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments