Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటు పుస్తకాలు తేలేదని మందలించిన టీచర్.. చెంపచెళ్లుమనిపించిన విద్యార్థి..!

నోటు పుస్తకాలు తీసుకురావడం మరిచిపోయాడని టీచర్ విద్యార్థిని మందలించింది. అయితే ఆ విద్యార్థి టీచర్‌తో వాగ్వివాదానికి దిగి ఆమెపై చేజేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (10:00 IST)
నోటు పుస్తకాలు తీసుకురావడం మరిచిపోయాడని టీచర్ విద్యార్థిని మందలించింది. అయితే ఆ విద్యార్థి టీచర్‌తో వాగ్వివాదానికి దిగి ఆమెపై చేజేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరపాండి గ్రామం పాఠశాలలో సుశీల అనే గణిత అధ్యాపకురాలు ప్లస్‌టూ విద్యార్థులకు బోధిస్తున్నారు. 
 
గురువారం విద్యార్థి సూర్యప్రకాష్‌ తన నోటు పుస్తకాలను తీసుకురావడం మరిచిపోయాడు. దీన్ని గుర్తించిన అధ్యాపకురాలు.. అతనిని మందలించింది. అయితే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపానికి గురైన సూర్యప్రకాష్ అధ్యాపకురాలి చెంప చెళ్లుమనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు ఉమ విద్యార్థిని మందలించడంతోపాటు, తల్లిదండ్రులను పిలిపించి చర్చించిన అనంతరం విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments