Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ స్నానం చేస్తుండగా వీడియో తీసిన విద్యార్థి.. రెండేళ్లుగా అదేపని..

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (12:03 IST)
తిరుచ్చిలో ఓ టీచర్ స్నానం చేస్తుండటాన్ని వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసిన విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి, మనప్పారై, ఆవారంపట్టికి చెందిన జాన్సీ అనే మహిళ ఓ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో స్నానం చేస్తుండగా కిటికీల ద్వారా ఎవరో తొంగి చూసినట్లు జాన్సీకి కనిపించింది. దీంతో భయపడిన జాన్సీ అరవడంతో కిటీకల ద్వారా తొంగి చూసిన వ్యక్తి పారిపోయాడు. 
 
ఇటీవల జాన్సీ ఇంటికి ఓ లెటర్ వచ్చింది. అందులో స్నానం చేస్తుండగా వీడియో తీశానని.. చెప్పినట్లు వినని పక్షంలో ఈ వీడియోను నెట్లో పెట్టేస్తానని బెదిరించినట్లుంది. ఈ విషయాన్ని బయటచెప్తే వీడియోను నెట్టో పెట్టేస్తానని జాన్సీని ఆ లేఖ ద్వారా బెదిరించాడు. దీంతో షాక్ అయిన జాన్సీ ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు జాన్సీ పక్కింటి విద్యార్థి వద్ద విచారణ జరిపారు. 
 
ఈ విచారణలో జాన్సీ స్నానం చేయడాన్ని కిటికీల ద్వారా వీడియో తీశాడని.. రెండేళ్లుగా జాన్సీ స్నానం చేస్తుండటాన్ని కిటికీల ద్వారా తొంగిచూశానని తెలిపాడు. దీంతో ఆ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments