Webdunia - Bharat's app for daily news and videos

Install App

41 మంది పాదచారులను కరిచేసింది.. మున్సిపల్ అధికారులు పట్టుకోలేకపోయారు..

చెన్నై నగరం పరిధిలోని చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఓ వీధి కుక్క వెంటాడి 41 మంది పాదచారులను కరిచింది. కుక్క దాడితో ఆగ్రహం చెందిన ప్రజలు దానిపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో కుక్క మరింత రె

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (09:29 IST)
చెన్నై నగరం పరిధిలోని చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఓ వీధి కుక్క వెంటాడి 41 మంది పాదచారులను కరిచింది. కుక్క దాడితో ఆగ్రహం చెందిన ప్రజలు దానిపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో కుక్క మరింత రెచ్చిపోయింది. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రికి వచ్చి ఇంజెక్షన్లు చేయించుకున్నారు. కుక్క కాటుకు గురై తీవ్రంగా గాయపడిన 28 మందిని వైద్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
కొందరిని ఈ కుక్క కరిచేసిందని.. మరికొందరు పరుగులు తీస్తూ కిందపడి గాయపడ్డారని చెంగల్పట్ ఆసుపత్రి డీన్ డాక్టర్ గుణశేఖరన్ చెప్పారు. కుక్క దాడి ఘటన గురించి తెలుసుకున్న మున్సిపల్ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా కుక్కను పట్టుకోలేక పోయారు. అధికారులు కుక్కను పట్టుకోలేక పోతే తామే దాన్ని పట్టుకొని చంపేస్తామని స్థానికు హెచ్చరిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments