Webdunia - Bharat's app for daily news and videos

Install App

41 మంది పాదచారులను కరిచేసింది.. మున్సిపల్ అధికారులు పట్టుకోలేకపోయారు..

చెన్నై నగరం పరిధిలోని చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఓ వీధి కుక్క వెంటాడి 41 మంది పాదచారులను కరిచింది. కుక్క దాడితో ఆగ్రహం చెందిన ప్రజలు దానిపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో కుక్క మరింత రె

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (09:29 IST)
చెన్నై నగరం పరిధిలోని చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఓ వీధి కుక్క వెంటాడి 41 మంది పాదచారులను కరిచింది. కుక్క దాడితో ఆగ్రహం చెందిన ప్రజలు దానిపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో కుక్క మరింత రెచ్చిపోయింది. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రికి వచ్చి ఇంజెక్షన్లు చేయించుకున్నారు. కుక్క కాటుకు గురై తీవ్రంగా గాయపడిన 28 మందిని వైద్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
కొందరిని ఈ కుక్క కరిచేసిందని.. మరికొందరు పరుగులు తీస్తూ కిందపడి గాయపడ్డారని చెంగల్పట్ ఆసుపత్రి డీన్ డాక్టర్ గుణశేఖరన్ చెప్పారు. కుక్క దాడి ఘటన గురించి తెలుసుకున్న మున్సిపల్ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా కుక్కను పట్టుకోలేక పోయారు. అధికారులు కుక్కను పట్టుకోలేక పోతే తామే దాన్ని పట్టుకొని చంపేస్తామని స్థానికు హెచ్చరిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments