Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై మెట్రో రైలులో స్టాలిన్, విజయకాంత్ జర్నీ.. అంతా ఓకే, టికెట్ రేట్లు..?

Webdunia
బుధవారం, 1 జులై 2015 (15:43 IST)
చెన్నైలో కొత్తగా ప్రారంభమైన మెట్రో రైలులో బుధవారం పలువురు రాజకీయ నేతలు ప్రయాణించారు. తొలి దశలో ఆలందూరు నుంచి కోయంబేడు మధ్య ప్రారంభమైన మెట్రో రైలులో అనుచరులతో కలసి డీఎంకే నేత ఎంకే స్టాలిన్, మాజీ మేయర్ ఎం.సుబ్రమణ్యమ్‌లు మెట్రో రైలులో జర్నీ చేశారు.
 
మరోవైపు డీఎండీకే వ్యవస్థాపకుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత విజయకాంత్‌ కూడా స్టాలిన్‌తో పాటు మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రయాణం సమయంలో ఇతర ప్రయాణికులతో మాట్లాడానని, టికెట్ రేట్లు తగ్గించాలని వారు కోరినట్లు చెప్పారు. అందుచేత తమిళనాడు ప్రభుత్వం మెట్రో రైలు ఛార్జీలను తగ్గించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments