Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృభాషలను పరిరక్షించాలి : కంచి పీఠాధిపతి విజయేంద్ర పిలుపు

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (16:19 IST)
మాతృభాషలను పరిరక్షించాలని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. ఆయన దీపావళి పండుగను పురస్కరించుకుని ధర్మ సందేశాన్ని ఇచ్చారు. ధర్మాన్ని విడనాడకుండా మంచి పనులు చేద్దామని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
 
"ముందుగా మాతృభాషను కాపాడాలి. ప్రతి ఒక్కరూ మాతృభాషను నేర్చుకోవాలన్నదే తన అభిప్రాయమన్నారు. మాతృభాషను కాపాడండి. మాతృభాష అంటే కేవలం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మాత్రమే కాదు. వారివారి భాషలో మాతృభాషలు, వీటన్నింటిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. 
 
భారత నేలపై ఉండే కుటుంబ జీవితంలో ఉండే భక్తి, నిస్వార్థం, ఇతరుల సంక్షేమం, తల్లి లక్షణాలు, బాధ్యతలు, విలువలను కాపాడేందుకు మాతృభాషను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments