Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృభాషలను పరిరక్షించాలి : కంచి పీఠాధిపతి విజయేంద్ర పిలుపు

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (16:19 IST)
మాతృభాషలను పరిరక్షించాలని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. ఆయన దీపావళి పండుగను పురస్కరించుకుని ధర్మ సందేశాన్ని ఇచ్చారు. ధర్మాన్ని విడనాడకుండా మంచి పనులు చేద్దామని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
 
"ముందుగా మాతృభాషను కాపాడాలి. ప్రతి ఒక్కరూ మాతృభాషను నేర్చుకోవాలన్నదే తన అభిప్రాయమన్నారు. మాతృభాషను కాపాడండి. మాతృభాష అంటే కేవలం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మాత్రమే కాదు. వారివారి భాషలో మాతృభాషలు, వీటన్నింటిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. 
 
భారత నేలపై ఉండే కుటుంబ జీవితంలో ఉండే భక్తి, నిస్వార్థం, ఇతరుల సంక్షేమం, తల్లి లక్షణాలు, బాధ్యతలు, విలువలను కాపాడేందుకు మాతృభాషను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments