మాతృభాషలను పరిరక్షించాలి : కంచి పీఠాధిపతి విజయేంద్ర పిలుపు

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (16:19 IST)
మాతృభాషలను పరిరక్షించాలని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. ఆయన దీపావళి పండుగను పురస్కరించుకుని ధర్మ సందేశాన్ని ఇచ్చారు. ధర్మాన్ని విడనాడకుండా మంచి పనులు చేద్దామని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
 
"ముందుగా మాతృభాషను కాపాడాలి. ప్రతి ఒక్కరూ మాతృభాషను నేర్చుకోవాలన్నదే తన అభిప్రాయమన్నారు. మాతృభాషను కాపాడండి. మాతృభాష అంటే కేవలం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మాత్రమే కాదు. వారివారి భాషలో మాతృభాషలు, వీటన్నింటిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. 
 
భారత నేలపై ఉండే కుటుంబ జీవితంలో ఉండే భక్తి, నిస్వార్థం, ఇతరుల సంక్షేమం, తల్లి లక్షణాలు, బాధ్యతలు, విలువలను కాపాడేందుకు మాతృభాషను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments