Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ క్యాంటీన్‍‌ పొంగల్‌లో స్పైడర్...

పార్లమెంట్ క్యాంటీన్‍‌లోని ఆహారం తీసుకున్న అధికారి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. పొంగల్‌లో సాలీడు ఉన్నట్లు గుర్తించి క్యాంటీన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ రిపోర్టింగ్ బ

Webdunia
బుధవారం, 19 జులై 2017 (18:16 IST)
పార్లమెంట్ క్యాంటీన్‍‌లోని ఆహారం తీసుకున్న అధికారి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. పొంగల్‌లో సాలీడు ఉన్నట్లు గుర్తించి క్యాంటీన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ రిపోర్టింగ్ బ్రాంచ్‌కు చెందిన అధికారి శ్రీనివాస్ బుధవారం క్యాంటిన్‌కు వెళ్లారు. అక్కడ ఆయన పొంగలితో పాటు పెరుగన్నంకు ఆర్డరిచ్చాడు. పొంగలి కొంచెం తినగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. 
 
పొంగల్‌లో సాలీడు ఉన్నట్టు ఆపై తేలింది. సాలీడు పడిన పొంగలి తిన్న శ్రీనివాస్ వాంతులు చేశారని.. ఆ ఆహారంలో సాలీడు వున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రిలో శ్రీనివాస్ చికిత్స తీసుకున్నారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments