Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో సోనియా గాంధీ అభ్యంతరకర ఫోటోపై పోలీస్ స్టేషన్లో ఘర్షణ: వ్యక్తి మృతి

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (11:45 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అభ్యంతరకర ఫోటోను పోస్ట్ చేయడంతో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో విషాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదంలో 33 ఏళ్ళ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. విజయనగర్‌ ఫ్రెండ్స్‌ పేరిట రాజ్‌ తమ ప్రాంతంలోని వారితో కలిసేందుకు ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాడు.
 
అయితే ప్రశాంత్‌ నాయక్‌ అనే వ్యక్తి ఆ గ్రూప్‌లో సోనియా గాంధీ పాత్రలు తోముతున్నట్టుగా ఉన్న ఓ వ్యంగ్య చిత్రాన్ని పోస్ట్‌ చేస్తూ ప్రధాని మోడీయే సోనియాకు ఆ పరిస్థితి రావడానికి కారణమనే రీతిలో కామెంట్‌ చేయడంతో అసలు వివాదం చెలరేగింది. దీనిపై ఇరు వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పోలీస్‌ స్టేషన్‌కి రమ్మని పిలిచారు. 
 
పోలీస్ స్టేషన్లోనూ వారు పరస్పర దాడులకు దిగడం కారణంగా 33 ఏళ్ల వ్యక్తి కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమేష్‌ వర్మకూ తీవ్రగాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments