మోదీ సార్.. మణిపూర్ గురించి మాట్లాడండి.. సోనియా గాంధీ

Webdunia
గురువారం, 20 జులై 2023 (14:20 IST)
మణిపూర్‌ పరిస్థితిపై సభలో చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. వర్షాకాల సమావేశాల తొలిరోజు లోక్‌సభలో ప్రధానితో సంక్షిప్త సంభాషణ సందర్భంగా సోనియా గాంధీ ఈ డిమాండ్ చేశారు.
 
ఈ రోజు సభ సమావేశానికి ముందు, ప్రధాని మోదీ వివిధ నేతలను పలకరించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుతో తలదించుకునేలా చేసిందని, చట్టం తన పూర్తి శక్తితో పనిచేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. 
 
దోషులను విడిచిపెట్టబోమని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని ప్రధాని తెలిపారు. ఇకపోతే సేనాపతి జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, వేధింపులకు గురిచేస్తున్న వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుల్లో ఒకరిని మణిపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments