Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎక్స్ కేసులో చిక్కిన చిదంబరం.. తీహార్ జైలుకు సోనియా - మన్మోహన్

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:04 IST)
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చిక్కారు. ప్రస్తుతం ఈయన తీహార్ జైలులో ఉన్నారు. ఆయన్ను పరామర్శించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు జైలుకెళ్లారు. 
 
సోమవారం ఉదయం తీహార్ జైలుకు వచ్చిన వీరు, లోనికి వెళ్లి చిదంబరంతో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారని తెలుస్తోంది. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సోనియా, పార్టీ అండగా నిలుస్తుందని, కష్టకాలం త్వరలోనే ముగుస్తుందని ధైర్యం చెప్పినట్టు సమాచారం. సోనియా, మన్మోహన్ సింగ్‌ల రాకతో తీహార్ జైలు వద్ద సందడి నెలకొనగా, పోలీసులు అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. 
 
కాగా, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ విధించింది. అదేసమయంలో ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు కూడా కోర్టు నిరాకరించింది. ఫలితంగా చిదంబరంను సీబీఐ అధికారులు తీహార్ జైలుకు తరలించి, ప్రత్యేక గదిలో ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments