Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకిలెక్కిన సోనియమ్మ

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (10:06 IST)
ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా గోవాలో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ గోవాలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌ ఆవరణలో సైకిల్‌ తొక్కుతూ హల్‌చల్‌ చేశారు.

దీర్ఘకాలంగా ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియా గాంధీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. ఢిల్లీ కాలుష్యం ఆమె అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేయడంతో హస్తినకు దూరంగా ఉండాలని వైద్యులు ఆమెకు సూచించారు.

ఈ క్రమంలోనే సోనియా గాంధీ గోవాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గోవాలో ఆమె వ్యాయామాలతోపాటు సైక్లింగ్‌ కూడా చేస్తున్నారు. సైక్లింగ్‌తోపాటు జాగింగ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments