Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నా ఆత్మ.. తుదిశ్వాస వరకు ఇక్కేడ ఉంటా : సోనియా గాంధీ

Webdunia
సోమవారం, 9 మే 2016 (21:18 IST)
భారత్ తనకు ఇల్లు మాత్రమే కాదు.. నా ఆత్మ అని.. తుది శ్వాస విడిచేంత వరకు ఇక్కడే ఉంటానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. పైగా.. భారత్‌పై తనకు ప్రేమ తగ్గలేదనీ, ఎన్నటికీ తగ్గదన్నారు. 
 
దేశాన్ని ఓ కుదుపు కుదుపుతున్న అగస్టా‌వెస్ట్‌ల్యాండ్ స్కామ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సోనియాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటలీ దేశస్థులే వారిని దోషులుగా మార్చారని పరోక్షంగా సోనియాను ఉద్దేశించి ప్రధాని మోడీ ఆరోపించారు.
 
వీటిపై సోనియా ఘాటుగానే స్పందించారు. భారత్ తన ఇల్లు, దేశమన్నారు. చివరి శ్వాసవరకూ భారత్‌లోనే ఉంటానన్నారు. దేశంపై తనకు ప్రేమ తగ్గలేదని స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ అంటూ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Bigg Boss 8: ప్రేమపక్షులుగా మారిన విష్ణుప్రియ, పృథ్వీ..

ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్- హీరోయిన్ రేసులో వున్న సమంత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments