Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నగల్లో వాటా ఇవ్వండి లేదంటే అమ్మ చితిపై నన్నూ కాల్చేయండి (Video)

ఠాగూర్
శుక్రవారం, 16 మే 2025 (17:02 IST)
తల్లి బంగారు నగల్లో తనకు వాటా ఇవ్వాల్సిందేనని, లేనిపక్షంలో చితిపై తన తల్లి మృతదేహంతో పాటు తనను కూడా కాల్చివేయాలంటూ ఓ కుమారుడు పట్టుబట్టాడు. అంతేకాదండోయ్.. బంగారు నగల్లో వాటా ఇచ్చేందుకు తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించబోనని ప్రకటిస్తూ చితిపై పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్ విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళ (80) అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటివరకు ఆమె బాధ్యతలను పెద్ద కుమారుడు చూసుకుంటూ వచ్చాడు. అయితే, తల్లి చనిపోయిన తర్వాత ఆమెకున్న బంగారు నగలు, వెండి గాజులను తల్లిని చూసుకున్న పెద్ద కుమారుడుకు కుటుంబ సభ్యులు అప్పగించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు అడ్డం తిరగబడ్డాడు. తల్లి ఆభరణాలలో తనకు కూడా వాటా ఇవ్వాలని పట్టుబట్టాడు. తనకు ఆభరణాల్లో వాటా ఇచ్చాకే తల్లి అంత్యక్రియలు నిర్వహించాలని లేకపోతే తల్లితో పాటు తనను చితిలో కాల్చివేయండి అంటూ చితిపై పడుకొని చిన్న కుమారుడు బీభత్సం సృష్టించాడు. చివరకు ఆభరణాల్లో అతడికి ఇవ్వడంతో తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments