Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పాజిటివ్ వస్తే ఉచితంగా ఆక్సీమీటర్ : కేజ్రివాల్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (09:30 IST)
దేశ రాజధాని ఢిల్లీలో “కరోనా” కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. దీంతో “కరోనా” పరీక్షలను రెట్టింపు చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం రోజుకు 20,000 “కరోనా” పరీక్షలు నిర్వహిస్తుండగా ఇకపై రోజుకు 40,000 పరీక్షలు జరుపుతామన్నారు. “కరోనా” పరీక్షలు చేయించుకోవడానికి సంశయించకుండా, ముందుకు రావాలని ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు కేజ్రివాల్.
 
మనం, మున చుట్టుపక్కల వారు సురక్షితంగా ఉండేందుకు “కరోనా” లక్షణాలున్న వారు తప్పకుండా పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.  “కరోనా” పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి పల్స్ ఆక్సీమీటర్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను ప్రభుత్వం అందజేస్తుందని ఆయన చెప్పారు. 
 
మంగళవారం ఢిల్లీలో 1,544 “కరోనా” కేసులు నమోదయ్యాయి.  గత 40 రోజుల్లో ఈ స్థాయిలో “కరోనా” కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.  ఢిల్లీలో మొత్తం “కరోనా” కేసుల సంఖ్య 1.64 లక్షలు దాటగా ఇప్పటి వరకు 4,330 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments