Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని క్షణాల్లో వివాహం... అంతలోనే వధువును వెంటాడిన మృత్యువు

బెంగుళూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. మరికొన్ని క్షణాల్లో మెడలో మూళ్లు వేయించుకోవాల్సిన ఓ వధువు.. మృత్యుఒడిలోకి జారుకుంది. దీంతో ఇరు కుటుంబాల వెంట విషాదం నెలకొంది. గురువారం జరిగిన ఈ విషాద సంఘటన వ

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (09:16 IST)
బెంగుళూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. మరికొన్ని క్షణాల్లో మెడలో మూళ్లు వేయించుకోవాల్సిన ఓ వధువు.. మృత్యుఒడిలోకి జారుకుంది. దీంతో ఇరు కుటుంబాల వెంట విషాదం నెలకొంది. గురువారం జరిగిన ఈ విషాద సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగుళూరు నగరానికి చెందిన దివ్య (20), హరీశ్‌ అనే యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారిద్దరికి వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో వారి వివాహం గురువారం ఉదయం ధర్మస్థలంలో జరగాల్సి ఉంది. ఇందుకోసం వధూవరులు సహా ఇరు వర్గాల బంధుమిత్రులు ఒక టెంపోలో బయలుదేరారు.
 
అయితే మార్గమధ్యలోనే వీరు ప్రయాణిస్తున్న టెంపో వ్యాన్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వధువుతో సహా 8 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో వధువు దివ్య (20), డ్రైవర్ నాగప్ప గణిగార్(45), టెంపోలో ఉన్న పాలాక్షి(42), బేబి(38), సుబ్రహ్మణ్య(15), రుక్మిణి(65)లు ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments