Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - ప్రాణాలు నవజాత శిశువులు

ఠాగూర్
ఆదివారం, 26 మే 2024 (09:36 IST)
ఢిల్లీలోని ఓ చిన్నారుల ఆస్పత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. వివేక్ నగర్‌లోని న్యూబార్న్ బేబీ కేర్‌ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం నుంచి 12 మంది చిన్నారులను రక్షించినట్టు అగ్నిమాపకదళ సిబ్బంది వెల్లడించారు. అయితే, వీరిలో ఆరుగురు మరణించగా మిగతా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు ఈస్ట్ ఢిల్లీ ఎడ్వాన్స్ ఎన్.ఐ.సి.యు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. 
 
శనివారం రాత్రి 11.32 గంటలకు ఫైర్ కంట్రోల్ రూంకు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలిసిపోతుందని పోలీసులు తెలిపారు. మొత్తం 16 అగ్నిమాపక వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేశాయి. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ నగరంలోని గేమ్ జోన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments