Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - ప్రాణాలు నవజాత శిశువులు

ఠాగూర్
ఆదివారం, 26 మే 2024 (09:36 IST)
ఢిల్లీలోని ఓ చిన్నారుల ఆస్పత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. వివేక్ నగర్‌లోని న్యూబార్న్ బేబీ కేర్‌ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం నుంచి 12 మంది చిన్నారులను రక్షించినట్టు అగ్నిమాపకదళ సిబ్బంది వెల్లడించారు. అయితే, వీరిలో ఆరుగురు మరణించగా మిగతా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు ఈస్ట్ ఢిల్లీ ఎడ్వాన్స్ ఎన్.ఐ.సి.యు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. 
 
శనివారం రాత్రి 11.32 గంటలకు ఫైర్ కంట్రోల్ రూంకు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలిసిపోతుందని పోలీసులు తెలిపారు. మొత్తం 16 అగ్నిమాపక వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేశాయి. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ నగరంలోని గేమ్ జోన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments