Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - ప్రాణాలు నవజాత శిశువులు

ఠాగూర్
ఆదివారం, 26 మే 2024 (09:36 IST)
ఢిల్లీలోని ఓ చిన్నారుల ఆస్పత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. వివేక్ నగర్‌లోని న్యూబార్న్ బేబీ కేర్‌ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం నుంచి 12 మంది చిన్నారులను రక్షించినట్టు అగ్నిమాపకదళ సిబ్బంది వెల్లడించారు. అయితే, వీరిలో ఆరుగురు మరణించగా మిగతా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు ఈస్ట్ ఢిల్లీ ఎడ్వాన్స్ ఎన్.ఐ.సి.యు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. 
 
శనివారం రాత్రి 11.32 గంటలకు ఫైర్ కంట్రోల్ రూంకు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలిసిపోతుందని పోలీసులు తెలిపారు. మొత్తం 16 అగ్నిమాపక వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేశాయి. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ నగరంలోని గేమ్ జోన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments