Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను లేపుకెళ్లాడనీ... కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేసి చితకబాదారు

Webdunia
గురువారం, 16 మే 2019 (12:48 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు చేసిన వెధవపనికి అతని కుటుంబ సభ్యులందరినీ అనేక మంది కలిసి చెట్టుకు కట్టేసి చితకబాదారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధార్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి గ్రామ శివార్లలో నివశిస్తున్నాడు. 
 
ఈ మహిళకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఆమెను వదిలి ఉండలేని ఆ యువకుడు ఆమెను లేపుకెళ్లాడు. విషయం తెలుసుకున్న ముఖేష్.. భార్యకు, ఆ యువకుడుతో ఫోనులో మాట్లాడి... సమస్యను చర్చించి పరిష్కరించుకుందామని చెప్పి గ్రామానికి రప్పించారు. 
 
ఆపై ఆ యువకుడుతో పాటు అతని కుటుంబ సభ్యులను పట్టుకుని తన స్నేహితుల సాయంతో చెట్టుకు కట్టేసి చితకబాదాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం చేరింది. దీంతో ఘటనా స్థలికి చేరుకుని, గాయాలతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోస్కో సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసి కొందరిని అరెస్టు చేయగా, మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments