Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో వేధింపులు.. మనస్తాపంతో గాయని ఆత్మహత్యాయత్నం

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు క్రేజ్ కోసం పోస్టులు చేస్తుండటం మామూలే. అయితే తనను నెటిజన్లు సోషల్ మీడియాలో వేధిస్తున్నారని ఓ గాయని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2016 (12:14 IST)
సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు క్రేజ్ కోసం పోస్టులు చేస్తుండటం మామూలే. అయితే తనను నెటిజన్లు సోషల్ మీడియాలో వేధిస్తున్నారని ఓ గాయని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన ఓ గాయని ఢిల్లీలోని తన నివాసంలో ఎలుకల మందు తిని ఆత్మహత్యా యత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుర్గామ్‌కు చెందిన ఓ నివాసి తనను సోషల్ మీడియాలో కించపరినందుకే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గాయకురాలు రాసిన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో గాయకురాలిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఆత్మహత్య ప్రేరేపణ కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ సినిమా తల్వార్ లో నటుడిగా పూరి జగన్నాథ్

శబ్ధం హారర్ జానర్ తర్వాత మయసభ, మరకతమణి 2 చేస్తున్నాను : హీరో ఆది పినిశెట్టి

Shiva Rajkumar: క్యాన్సర్‌ నుంచి కోలుకున్న శివన్న.. చెర్రీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటా..

తెలుగులో దినేష్ విజన్ నిర్మించిన విక్కీ కౌశల్ ఛావా విడుదల

భూమిక ముఖ్య పాత్ర‌లో గుణ శేఖర్ యుఫోరియా షూట్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments