Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోసెలో బొద్దింక - సింధూర ఈస్ట్ కోర్ట్‌కు షోకాజ్ నోటీసు

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (18:36 IST)
దోసెలో బొద్దింక వుందనే ఫిర్యాదుతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సోమవారం రాఘవేంద్ర నగర్‌లోని సింధూర ఈస్ట్ కోర్టును తనిఖీ చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రకారం, ఫిర్యాదు అందడంతో తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో భాగంగా సరైన పరిశుభ్రత, పారిశుధ్యం, రికార్డుల నిర్వహణ, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, రంగుల వాడకాన్ని కనుగొన్నారు. ఇందులో భాగంగా సింధూర ఈస్ట్ కోర్టు యాజమాన్యం వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (ఆరోగ్యం) కార్యాలయం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments