Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోసెలో బొద్దింక - సింధూర ఈస్ట్ కోర్ట్‌కు షోకాజ్ నోటీసు

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (18:36 IST)
దోసెలో బొద్దింక వుందనే ఫిర్యాదుతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సోమవారం రాఘవేంద్ర నగర్‌లోని సింధూర ఈస్ట్ కోర్టును తనిఖీ చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రకారం, ఫిర్యాదు అందడంతో తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో భాగంగా సరైన పరిశుభ్రత, పారిశుధ్యం, రికార్డుల నిర్వహణ, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, రంగుల వాడకాన్ని కనుగొన్నారు. ఇందులో భాగంగా సింధూర ఈస్ట్ కోర్టు యాజమాన్యం వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (ఆరోగ్యం) కార్యాలయం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments