Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోసెలో బొద్దింక - సింధూర ఈస్ట్ కోర్ట్‌కు షోకాజ్ నోటీసు

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (18:36 IST)
దోసెలో బొద్దింక వుందనే ఫిర్యాదుతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సోమవారం రాఘవేంద్ర నగర్‌లోని సింధూర ఈస్ట్ కోర్టును తనిఖీ చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రకారం, ఫిర్యాదు అందడంతో తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో భాగంగా సరైన పరిశుభ్రత, పారిశుధ్యం, రికార్డుల నిర్వహణ, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, రంగుల వాడకాన్ని కనుగొన్నారు. ఇందులో భాగంగా సింధూర ఈస్ట్ కోర్టు యాజమాన్యం వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (ఆరోగ్యం) కార్యాలయం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments