జడ్జి వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడబోయిన ఎస్ఐ (Video)

ఠాగూర్
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (08:59 IST)
న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక... ఓ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఎస్ఐ రైలు పట్టాల మీద కూర్చున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ జరిగింది. కోర్టులో తనపై మేజిస్ట్రేట్ దురుసుగా వ్యవహరించారని ఎస్ఐ ఆవేదన చెందారు. బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన ఐదుగురుని రిమాండ్ కోసం ఎస్ఐ కోర్టులో హాజరుపర్చారు. అయితే నకిలీ వ్యక్తులను అరెస్టు చేశానని జడ్జి తనను అసభ్యంగా దూషించారని ఎస్ఐ కన్నీరు పెట్టారు. సహచర పోలీసులు ఆయనను అక్కడి నుంచి తీసుకొచ్చి కేసు పెట్టించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments