Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడ్జి వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడబోయిన ఎస్ఐ (Video)

ఠాగూర్
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (08:59 IST)
న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక... ఓ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఎస్ఐ రైలు పట్టాల మీద కూర్చున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ జరిగింది. కోర్టులో తనపై మేజిస్ట్రేట్ దురుసుగా వ్యవహరించారని ఎస్ఐ ఆవేదన చెందారు. బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన ఐదుగురుని రిమాండ్ కోసం ఎస్ఐ కోర్టులో హాజరుపర్చారు. అయితే నకిలీ వ్యక్తులను అరెస్టు చేశానని జడ్జి తనను అసభ్యంగా దూషించారని ఎస్ఐ కన్నీరు పెట్టారు. సహచర పోలీసులు ఆయనను అక్కడి నుంచి తీసుకొచ్చి కేసు పెట్టించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments