Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం... బిస్కెట్ తీసుకున్నందుకు బాలుడిని చంపేశాడు...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (20:33 IST)
కిరాణా వస్తువులు కొనుగోలు చేయాలని వచ్చి బిస్కెట్‌ని దొంగిలించాడన్న కారణంతో బాలుడిని దారుణంగా కొట్టి చంపేశారు. బీహార్‌లోని బాంకా జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని బాసుదేవ్‌పూర్ గ్రామంలో సురేఖా మండ‌ల్‌కు కిరాణా దుకాణం ఉంది. ఇక్కడకి 7వ తరగతి చదువుకుంటున్న నితీష్ కుమార్ (14) ఏవో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో రూ. 5 విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్‌ని బాలుడు తీస్తూ ఉండగా యజమాని గమనించి పట్టుకున్నాడు. బిస్కెట్ దొంగతనం చేస్తావా అని ఆరోపిస్తూ కొట్టడం ప్రారంభించాడు. దాంతో బాలుడు స్పృహ కోల్పోయాడు. తీవ్ర గాయాలైన నితీష్‌ని చుట్టుప్రక్కల వారు గమనించి జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. తన కుమారుడిని కొట్టడమే కాకుండా విషం కూడా పెట్టారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments