Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ పైకి చెప్పు... పట్టించుకోలేదనీ....

Webdunia
గురువారం, 28 జనవరి 2016 (19:47 IST)
తాము చెప్పినదాన్ని పట్టించుకోకపోతే సదరు రాజకీయ నాయకుడిని తీవ్రంగా అవమానించడం ద్వారా పబ్లిక్ దృష్టిని ఆకర్షించి తను చెప్పింది ఏమిటో ప్రజలకు తెలియజేయడానికి ఈమధ్య పలు మార్గాలను అవలంభిస్తున్నారు కొంతమంది. తాజాగా ఇలాంటి మార్గంలో బీహార్ రాష్ట్రంలోని పట్నా జిల్లాకు చెందిన భక్తియాపూర్ నివాసి రాయ్ అనే వ్యక్తి వెళ్లాడు. తను చెప్పిన మాటలను నితీష్ కుమార్ ఆలకించలేదన్న ఆగ్రహంతో ఆయనపైకి చెప్పు విసిరాడు. 
 
ఈ హఠత్పరిణామంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ప్రశ్నించగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో తన గోడును చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ఆయన పట్టించుకోలేదనీ, అందువల్ల ఆయనపై చెప్పు విసరాల్సి వచ్చిందని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments