Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20 లక్షల కరెన్సీ కాల్చివేసిన తాహసీల్దార్

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (15:26 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓఘటన జరిగింది. 20 లక్షల రూపాయల కరెన్సీని కాల్చివేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడానికి అతని నుంచి తహసీల్దార్‌ కల్పేష్‌ కుమార్‌ జైన్‌ రూ.20 లక్షల నగదు తీసుకున్నారు. 
 
ఈ నగదు తాహసీల్దారు కార్యాలయంలో పని చేసే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పర్వత్‌ సింగ్‌ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
 
ఆ తర్వాత సింగ్‌తోపాటు ఏసీబీ అధికారులు జైన్‌ నివాసానికి చేరుకున్నారు. దీన్ని గమనించిన జైన్‌ అన్ని తలుపులకు తాళాలు వేసి కరెన్సీ నోట్లను కాల్చివేశాడని అధికారులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments