Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ మారథాన్ పోటీల్లో రెండో స్థానం... కొన్ని నిమిషాలకే విద్యార్థి మృతి

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (09:59 IST)
పాఠశాల స్థాయి రిలే పరుగుపందెం పోటీల్లో ఒక విద్యార్థి పాల్గొన్నాడు. ఈ పోటీల్లో అతను ప్రాతినిథ్యం వహించిన పాఠశాల రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే గుండెపోటు వచ్చిన మృత్యువాతపడ్డాడు. మృతుడి వయసు 15 యేళ్లు మాత్రమే. గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ విషాదకర ఘట కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తుమకూరు జిల్లాలో పాఠశాల స్థాయిలో పరుగు పందెం పోటీలను నిర్వహించాడు. ఈ పోటీల్లో భీమశంకర్ అనే విద్యార్థి పాల్గొన్నాడు. తన జట్టుతో కలిసి రిలే పరుగుపందెంలో తన పాఠశాల తరపున పాల్గొన్నాడు. అయితే, ఈ పోటీలో భీమశంకర్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆ విద్యార్థి విచారంలో కూరుకునిపోయాడు. 
 
ఆ తర్వాత కొద్దిసేపటికే భీమశంకర్ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments