Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ మారథాన్ పోటీల్లో రెండో స్థానం... కొన్ని నిమిషాలకే విద్యార్థి మృతి

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (09:59 IST)
పాఠశాల స్థాయి రిలే పరుగుపందెం పోటీల్లో ఒక విద్యార్థి పాల్గొన్నాడు. ఈ పోటీల్లో అతను ప్రాతినిథ్యం వహించిన పాఠశాల రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే గుండెపోటు వచ్చిన మృత్యువాతపడ్డాడు. మృతుడి వయసు 15 యేళ్లు మాత్రమే. గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ విషాదకర ఘట కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తుమకూరు జిల్లాలో పాఠశాల స్థాయిలో పరుగు పందెం పోటీలను నిర్వహించాడు. ఈ పోటీల్లో భీమశంకర్ అనే విద్యార్థి పాల్గొన్నాడు. తన జట్టుతో కలిసి రిలే పరుగుపందెంలో తన పాఠశాల తరపున పాల్గొన్నాడు. అయితే, ఈ పోటీలో భీమశంకర్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆ విద్యార్థి విచారంలో కూరుకునిపోయాడు. 
 
ఆ తర్వాత కొద్దిసేపటికే భీమశంకర్ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments