Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన కొద్ది గంటలకే గుండెపోటుతో వధువు మృతి

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (13:47 IST)
మంగళూరు అడియార్‌లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లై కొన్ని గంటల తర్వాత వివాహ జీవితంలోకి ప్రవేశించిన వధువు గుండెపోటుతో మరణించింది. మంగళూరు అడియార్ కన్నూర్ సమీపంలోని బిర్పుగుడ్డే జమాత్ అధ్యక్షుడు కెహెచ్కె అబ్దుల్ కరీం హాజీ కుమార్తె 23 ఏళ్ల లైలాత్ అఫియాకి ముబారక్‌తో ఆదివారం అడయార్ కన్నూర్ జుమ్మా మసీదులో ఘనంగా జరిగింది. తరువాత, అడయార్ గార్డెన్‌లో విలాసవంతమైన భోజనం ఏర్పాటు చేశారు.
 
ఆ తరువాత, ముబారక్ తన అత్తగారి ఇంటికి వచ్చారు. కొత్త జంట వేడుకలో మునిగిపోయింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వధువు అసియా తనకు గుండెల్లో నొప్పిగా వుందంది. ముబారక్ పెద్దలకు చెప్పేలోగానే ఆమె అక్కడే కుప్పకూలిపోయి తుది శ్వాస విడిచింది. ఆమె చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments