Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నడిచే దేవుడు' అంత్యక్రియలు పూర్తి...

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (17:42 IST)
ఓ శఖం ముగిసింది. ఆధ్యాత్మిక శిఖరం నింగికేగసింది. తుముకూరు సిద్ధగంగా మఠాధిపతి శివ కుమార స్వామిజీ అంత్యక్రియలు భక్తుల అశ్రునయనాల మద్య ముగిశాయి. లింగాయత్ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా పూజించే శివకుమార స్వామి అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో కర్ణాటకలో విషాద ఛాయలు అలమకున్నాయి. 
 
లక్షలాది మంది స్వామిజీ భక్తులు కడచూపు కోసం తరలి వచ్చారు. భక్తుల విశ్వాసాన్ని సంపాదించకున్న స్వామీజీ ఇక లేరనే మరణవార్తతో భక్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన శివకుమారస్వామిజీ అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. 
 
శ్రీ సిద్ధగంగా ఎడ్యూకేషన్‌ సొసైటీ పేరిట 125 విద్యాసంస్థలను నెలకొల్పి పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో స్వామిజీకి పద్మభూషణ్‌ అవార్డును అందజేసింది. మఠంలో సిద్దం చేసిన సమాధి వద్ద భక్తులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్బంగా స్వామీజీని కడసారి చూపు కోసం ఉంచిన అనంతరం అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments