Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణి ఏం చేస్తోంది.. ఏం తింటోంది.. ఇదేనా మీడియా పని : శివసేన ధ్వజం

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (13:49 IST)
ప్రజాస్వామ్య దేశంలో 'ఫోర్త్‌ ఎస్టేట్'గా భావిస్తున్న మీడియా ఇటీవలి కాలంలో ప్రధాన అంశాలను విస్మరిస్తోందని శివసేన తన సంపాదకీయంలో ఏకిపారేసింది. ముఖ్యంగా ఇంద్రాణి కేసుకు మీడియా ఇస్తున్న ప్రాధాన్యతను ఆ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన పత్రిక సామ్నాలో ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది. 
 
ఈ సంపాదకీయంలో అక్షింతలు వేసింది. ఇంద్రాణి హత్య ఎలా చేసింది? ఆమె జైల్లో ఏం చేస్తోంది? ఏం తింటోంది? వంటి విషయాలను ప్రజలకు అందిస్తూ, కీలకమైన కరవు పరిస్థితులు, సరిహద్దుల్లో ఉద్రిక్తత వంటి అంశాలను భారత మీడియా పక్కన పెట్టిందని దుయ్యబట్టింది. 1965 నాటి భారత్, పాకిస్థాన్ యుద్ధం 50వ వార్షికోత్సవం కన్నా, కూతురిని హత్య చేసిన తల్లి వార్తలను ప్రముఖంగా ప్రచురించడం ఎంత వరకూ సమంజసమని శివసేన ప్రశ్నించింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments