Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధ్యాత్మికతను ఆరాధించేవారు షింజో: శ్రీశ్రీ రవిశంకర్

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (21:29 IST)
కర్టెసి-ట్విట్టర్
దుండగుడి కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిపై పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.

 
''ఒక నిజాయితీ గల అన్వేషకుడు, ఆధ్యాత్మికతను ఆరాధించేవారు షింజో. తన భార్యతో కలిసి క్రమం తప్పకుండా ధ్యానం, సుదర్శన్ క్రియ సాధన చేసేవారు. దశాబ్దానికి పైగా మాతో అనుబంధం కలిగి ఉన్నారు. పురాతన- ఆధునికతను కలపడానికి ప్రయత్నించారు. ఆయన ఆచరణాత్మక నాయకత్వం గుర్తుండిపోతుంది.'' అన్నారు శ్రీశ్రీ రవిశంకర్

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments