Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి పాలనపై మంచి పట్టు - కాక రేపుతున్న పవార్ వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (16:57 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఇపుడుకాక రేపుతున్నాయి. ప్రధాని మోడీకి పాలనపై మంచి పట్టుందని, ఇదే ఆయన బలం అంటూ వ్యాఖ్యానించారు. పైగా, ఇప్పటికే వరకు దేశ ప్రధానులుగా పనిచేసిన వారిలో ఇది కనిపించలేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇపుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "ప్రధాని మోడీ ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు మోడీ విడిచిపెట్టరు. ఈ తరహా విధానం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల్లో కనిపించదు" అని వ్యాఖ్యానించారు 
 
మహారాష్ట్రలో బీజేపీని తప్పించి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ, ఆ ప్రభుత్వ పాలన సాఫీగా సాగిపోయేందుకు తనవంతు సహకారం అందిస్తున్న శరద్ పవార్‌ ఇపుడు ప్రధాని మోడీ గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments