Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయహో నరేంద్ర మోడీ : ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కితాబు!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (10:28 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా పర్యటనలో అపార పరిణితిని చూపిన నరేంద్ర మోడీ.. గతంలో అమెరికాలో పర్యటించిన భారత ప్రధానమంత్రుల కంటే.. మోడీ ఎంతగానో ఆకట్టుకున్నారన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ ‘మోడీ వ్యాపార, నిర్వహణ నైపుణ్యాలు మిగిలిన ప్రధానుల కంటే మెరుగైనవి. అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించడంతో పాటు పలు కొత్త ఒప్పందాలకు తెరతీసిన మోడీ, మిగిలిన ప్రధానుల కంటే ముమ్మాటికీ మెరుగైనవారే’ నంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాంగ్రెస్ పార్టీతో ఉన్న 15 ఏళ్ల నాటి బంధాన్ని తెంచుకుని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరి పోరు సాగించనున్నశరద్ పవార్ పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకునే దిశగా పయనిస్తోందన్న వార్తల నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments