Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్ కంటే కిరణ్ బేడీనే బెస్ట్ : ఆప్ నేత శాంతి భూషణ్

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (10:52 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శాంతి భూషణ్.. సొంత పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు అంతటితో ఆగని ఆయన ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీపై మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రీవాల్ కంటే కిరణ్ బేడీనే సమర్థవంతమైన పాలన అందించగలరని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఆయన ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్లో రాజకీయాల్లో విఫలమయ్యారన్నారు. అందువల్ల కేజ్రీవాల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చెయాలని డిమాండ్ చేశారు. 
 
‘కేజ్రీవాల్‌లో కేవలం విజయకాంక్ష మాత్రమే ఉంది. ఆప్ ప్రధాన లక్ష్యం అది కాదు. ఈ కారణంగా కేజ్రీవాల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సిందే. కేజ్రీవాల్ తన చుట్టూ ఓ వలయాన్ని ఏర్పరచుకున్నారు. ఆ వలయం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది’ అని శాంతి భూషణ్ ఆరోపించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments