Webdunia - Bharat's app for daily news and videos

Install App

26/11 దాడులు : ముంబై మారణహోమానికి నేటికి ఏడేళ్లు..

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (09:31 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి చేసి సృష్టించిన మారణహోమానికి నేటి (గురువారం)కి ఏడేళ్లు నిండాయి. గత 2008 సంవత్సరం నవంబరు 26వ తేదీన ఉగ్రవాదుల దాడిలో ముంబై మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. ఈ దాడిలో 180 మందికిపైగా మృత్యువాత పడగా, మరో 700 మంది వరకు గాయపడ్డారు. 
 
ఉగ్రవాదులు సృష్టించిన దాడికి గాయపడిన ముంబై మహానగరం ఇప్పటికీ ఆ గాయాల నుంచి కోలుకోలేదు. గాయపడిన గుండెలు ఇంకా చల్లారనేలేదు. కానీ, ఈ మారణహోమం జరిగి అపుడే ఏడేళ్ళు గడిచిపోయాయి. నాడు ఉగ్రమూకలు సృష్టించిన భయోత్పాతాన్ని తలుచుకుంటే ఒక్క ముంబై వాసులే కాదు.. దేశ ప్రజలు నిలువెల్లా వణికిపోతున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్ ఏ తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ విధ్వంసానికి పాల్పడిన విషయం తెల్సిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments