Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధువే ఏడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆపై హత్యకూడా..

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (11:13 IST)
మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నప్పటికీ.. కేంద్రం కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తుంది. కఠినమైన చట్టాలుంటేనే మహిళలపై దారుణాలను అరికట్టవచ్చునని మహిళా సంఘాలు ఎంత డిమాండ్ చేసినా.. కేంద్రం పట్టించుకోవట్లేదు. తాజాగా పంజాబ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ కిరాతకుడు, ఆపై ఆమెను హత్య చేశాడు. బాలిక బంధువే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దొరహా పట్టణంలో బాలిక బంధువు ఆమెను అపహరించి.. ఆమెను సమీపంలోని గోదాముకు తీసుకెళ్లాడు. 
 
అక్కడ తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆ చిన్నారిని దారుణంగా హత్యచేసి పరారయ్యాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments