Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎంఏ స్కామ్‌లో ఆరోపణలు : సీనియర్ ఐఏఎస్ అధికారి సూసైడ్??

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (11:40 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 58 యేళ్ళ సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎం విజయ్ శంకర్ అనుమానాస్పదంగా చనిపోయారు. ఈయన ఐఎంఏ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన తన పడకగదిలోనే ఆత్మహత్య చేసుకుని వుంటారని భావిస్తున్నారు. 
 
అయితే, సమాచారం అందుకున్న పోలీసులు సమాచారం.. సహజ మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే, మృతదేహాన్ని శవపరీక్షకు పంపించి, కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కాగా, విజయ్ శంకర్ ఇంట్లోని పడక గదిలో చనిపోయివున్నట్టు కుటుంబ సభ్యులు గమనించి తమకు సమాచారం అందించారనీ, మృతికి గల కారణాలు మాత్రం ఇపుడే చెప్పలేమని, శవపరీక్ష నివేదికలోనే తెలుస్తుందని పోలీసులు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments