Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవు ఇవ్వలేదనే జడ్జి భార్య - కొడుకుపై కాల్పులు జరిపా... సెక్యూరిటీగార్డు

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (19:19 IST)
ఢిల్లీ నగర శివారు ప్రాంతమైన గురుగ్రామ్‌లో అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి క్రిష్ణకాంత్ భార్య, కొడుకును ఓ కానిస్టేబుల్ కాల్చిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసి రావడానికి జడ్జి సెలవు ఇవ్వకపోవడం వల్లే మహిపాల్ సింగ్ అనే ఆ కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది.
 
సదరు జడ్జి సెలవు ఇవ్వకపోగా షాపింగ్‌కు వెళ్తున్న తన భార్య, కొడుకుకు ఎస్కార్ట్‌గా వెళ్లాలని ఆదేశించడంతో అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గురుగ్రామ్ మార్కెట్‌లో పట్టపగలే ఆ ఇద్దరిపై మహిపాల్ సింగ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో జడ్జి భార్య అక్కడికక్కడే చనిపోగా కుమారుడు మాత్రం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కూడా బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments