సౌతాఫ్రికా నుంచి భారత్‌కు వస్తున్న మరో చీతాలు

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (11:31 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ జూ పార్కుకు మరికొందరు కొత్త అతిథిలు రానున్నారు. ఇప్పటికే నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ఈ పార్కుకు వచ్చాయి. ఇపుడు మరో 12 చీతాలు రానున్నాయి. రెండో విడతలో భాగంగా ఇవి సౌతాఫ్రికా నుంచి తీసుకొస్తున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజైన సెప్టెంబరు 17వ తేదీన ఈ ఎనిమిది చీతాలను కునో నేషనల్ పార్కులో ఆయన విడుదల చేశారు. ఇపుడు మరో 12 చీతాలను రప్పిస్తున్నారు. 
 
భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఇటీవల సౌతాఫ్రికాతో భారత్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులోభాగంగానే మొదటి విడతలో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు రాగా, ఈ నెల 12వ తేదీ సౌతాఫ్రికా నుంచి మరో 12 చీతాలు రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments