Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో బీజేపీ-శివసేనల మధ్య పొత్తు: కానీ సీట్లు మాత్రం?

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:54 IST)
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, శివసేన పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి, సీట్ల సర్దుబాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎంతో ఆసక్తిరేకించిన ఈ పార్టీల పొత్తు వ్యవహారం సాయంత్రానికి గాడినపడింది. 
 
రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగే పరిస్థితి అయితే ప్రస్తుతానికి వచ్చిందిగానీ, సీట్ల సంఖ్యపై మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. 2009లో మాదిరిగా బీజేపీకి 119 సీట్లు ఇస్తామని శివసేన ప్రతిపాదించగా, అందుకు బీజేపీ తిరస్కరించినట్లు తొలుత వార్తలొస్తున్నాయి.
 
చెరో 135 స్థానాల్లో పోటీ చేసి, మిగిలిన స్థానాలను మిత్ర పక్షాలకు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంకా, 135 సీట్లు కావాలన్న డిమాండ్‌ నుంచి బీజేపీ కొంత వెనక్కి తగ్గినట్లు సమాచారం.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments