Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీబీ రహిత భారత్‌గా మార్చాలి : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2015 (09:20 IST)
భారత్‌ను టీబీ రహిత దేశంగా మార్చాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఈ మేరకు ఆయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌, తార్నాకలోని సీఎస్‌ఐఆర్‌ ఐఐసీటీ(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)లో జరగిన ఓ కార్యక్రమలో పాల్గొని మాట్లాడుతూ.. భారత్‌ను పోలియో రహిత దేశంగా మార్చామని, అదేవిధంగా టీబీ(క్షయ) రహిత దేశంగా కూడా మార్చాలని కోరారు. 
 
1995లో తాను, మరికొందరు వైద్యులు కలిసి పోలియో నిర్మూలనపై మేధోమథనం సాగించామని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం దేశంలో ఒక్క పోలియో కేసు కూడా లేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించిందని గుర్తు చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments