Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడికి తప్పిన ముప్పు.. రాకెట్ శకలం అలా దూసుకుపోయింది..

Scientists
Webdunia
గురువారం, 3 మార్చి 2022 (13:58 IST)
చంద్రుడికి అంతరిక్ష వ్యర్థాల నుంచి పెను ముప్పు తప్పింది. అంతరిక్షంలో తిరుగుతున్న ఒక రాకెట్ శకలం చంద్రుడికి అత్యంత సమీపం నుంచి వెళ్లడంతో గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. అది వెళ్లిన వేగానికి చంద్రుడిపై కొన్ని వందల కిలోమీటర్ల మేర ధూళి పైకెగిసింది. 
 
వందల కిలోమీటర్ల మేర ధూళి ఎగియడంతో సైంటిస్టులు అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత రాకెట్ శకలం దూసుకుపోయినట్టు గుర్తించారు. చంద్రుడి చుట్టూ దాదాపు మూడు టన్నుల వ్యర్థాలు ఓ గోడలా పేరుకుపోయి ఉన్నాయి. 
 
ఈ శకలం దూసుకొచ్చిన వేగానికి ఆ గోడకు 33 అడుగుల నుంచి 66 అడుగుల లోతైన బిలం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం చైనా ప్రయోగించిన రాకెట్ శకలంగా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments