Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు కూలినా సరే సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేను : సిద్ధరామయ్య

తమ ప్రభుత్వం కూలిపోయినా సరే.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏమాత్రం పాటించే ప్రసక్తే లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ కావేరీ నదిలోనే నీరు లేనప్పుడు తమిళన

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (11:28 IST)
తమ ప్రభుత్వం కూలిపోయినా సరే.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏమాత్రం పాటించే ప్రసక్తే లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ కావేరీ నదిలోనే నీరు లేనప్పుడు తమిళనాడుకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటి విడుదల ఆదేశాలను ఎలా అమలు చేయగలుగుతామన్నారు. 
 
కావేరీ పర్యవేక్షక కమిటీ రోజుకు 3 వేల క్యూసెక్కులు వదలాలని సూచించగా, దాన్ని రెట్టింపు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం చాలా కష్టమని అన్నారు. ప్రజలు శాంతంగా ఉండాలని ఆయన కోరారు. 
 
కాగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే అంశంపై సిద్ధరామయ్య తమ సహచర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను పరిశీలించి, న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments