Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది తలుచుకుని శశికళకు రాత్రి వేళల్లో నిద్రపట్టడం లేదట?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (14:55 IST)
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత ఆమె నెచ్చెలిగా ఉన్న శశికళ జైలుకు వెళ్ళిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ రాత్రి వేళల్లో అస్సలు నిద్రపోవడంలేదట. అందుకు ప్రధాన కారణంగా తన ఆస్తులపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి 1600 కోట్ల రూపాయలను స్వాధీనపరుచుకోవడమేనట. 
 
ఐటీ శాఖ అధికారులు చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరితో పాటు దాదాపు 37 ప్రాంతాల్లో శశికళ ఆస్తులపై రెండేళ్ళ క్రితం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ క్లీన్ మనీ పేరుతో పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగిన సోదాలో శశికళ అక్రమ ఆస్తులన్నీ బయటకు వచ్చాయి.

అయితే తాజాగా కూడా ఐటీ శాఖ అధికారులు పెరంబూర్‌లోని ఒక మాల్, ఓ రిసార్ట్స్, కోయంబత్తూరులోని పేపర్ మిల్, చెన్నైలో గంగఫౌండేషన్ పేరుతో ఉన్న స్పెక్ట్రమ్ మాల్, పుదుచ్చేరిలోని శ్రీ లక్ష్మి జ్యువెలరీ, అలాగే మరో రిసార్ట్‌ను గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
గత రెండురోజుల సోదాల్లో మొత్తం 2 వేల కోట్ల రూపాయల మేర అక్రమ ఆస్తులను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు భోగట్టా. ఇవన్నీ తెలుసుకున్న శశికళకు కంటి మీద కునుకు రావడంలేదట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

ఫ్రై డే మూవీలో అమ్మ పాటను ప్రశంసించిన మినిస్టర్ వంగలపూడి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments