Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతి కేసు - పోలీసు విచారణకు వచ్చిన శశికళ

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (15:38 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన దోపిడీ, వాచ్‌మెన్ మృతి కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇందులోభాగంగా, ఈ కేసు విచారణకు హాజరుకావాలని శశికళకు ఇటీవల పోలీసులు నోటీసులు జారీచేశారు. 
 
ఈ నోటీసులకు అనుగుణంగా గురువారం కొడనాడు ఎస్టేట్ చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు శశికళ విచారణకు హాజరయ్యారు. జయలలిత మరణం తర్వాత ఆమెకు చెందిన ఆస్తులను కొల్లగొట్టేందుకు ఈ చోరీ జరిగినట్టు ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. 
 
అంతేకాకుండా, అన్నాడీఎంకేకు చెందిన కీలక డాక్యుమెంట్లు కూడా ఈ చోరీ తర్వాత కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. మరోవైపు, జయలలిత మృతి కేసు విచారణ కూడా జస్టిస్ ఆర్ముగం కమిషన్ జరుపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments