Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు తర్వాత చిన్నమ్మే సీఎం.. జయకు తర్వాత శశికళ.. జోరుగా ప్రచారం..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి ప్రజలు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎం పదవిని అలంకరించారు. అయితే అమ్మకు తర్వాత అన్నాడీఎంకే వారసులు ఎవరనేదానిపై ప

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (14:47 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి ప్రజలు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎం పదవిని అలంకరించారు. అయితే అమ్మకు తర్వాత అన్నాడీఎంకే వారసులు ఎవరనేదానిపై ప్రస్తుతం తమిళనాడులో చర్చ సాగుతోంది. సీఎం జయలలితకు తర్వాత ఆమె స్థానంలో రాజకీయాల్లో రాణించేందుకు పలుకుబడి గల వ్యక్తులు లేరనే లోటున్నప్పటికీ.. తాజాగా అమ్మకు తర్వాత శశికళ (చిన్నమ్మ) అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 
 
అమ్మకు తర్వాత ఆమె వీరవిధేయుడు మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే పార్టీ నాయకత్వ బాధ్యతలు ఇచ్చేందుకు జయలలిత భావిస్తున్నప్పటికీ.. శశికళను ఆ పార్టీకి వారసులు చేయాలనే ఒత్తిడి, ప్రచారం ఎక్కువవుతోంది. దీనికోసం చిన్నమ్మ పేరుతో కొత్త పార్టీని స్థాపించడం జరిగిపోయింది. 
 
శివగంగైకి ఎ.ఎల్. చిన్నతంబి అనే వ్యక్తి శశికళను సీఎంగా చూడాలన్నదే తన లక్ష్యమంటున్నారు. అమ్మకు తర్వాత చిన్నమ్మ శశికళను 2021వ సంవత్సరం సీఎంగా చేస్తామంటున్నారు. మరి శశికళకు అన్నాడీఎంకే పగ్గాలు ఇవ్వడంపై జయమ్మ సానుకూలంగా స్పందిస్తారో లేకుంటే సీరియస్ అవుతారో తెలియాలంటే వేచి చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments