Webdunia - Bharat's app for daily news and videos

Install App

బజరంగ్ దళ్ పరువు నష్టం దావా : మల్లికార్జున ఖర్గేకు నోటీసు

Webdunia
మంగళవారం, 16 మే 2023 (11:13 IST)
బజరంగ్ దళ్ పరువు నష్టం దావా కేసులో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ కోర్టు నోటీసులు జారీచేసింది. బజరంగ్ దళ్ అనుబంధంగా ఉన్న హిందూ సురక్షా పరిషత్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
 
బజరంగ్ దళ్‌ను నిషేధిత సంస్థ పీఎఫ్ఐతో మల్లికార్జున ఖర్గే ఇటీవల పోల్చారు. దీనిపై హిందూ సురక్షా పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వచ్చే నెల పదో తేదీలోపు సమాధానం ఇవ్వాలని మల్లికార్జున ఖర్గేను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments