Webdunia - Bharat's app for daily news and videos

Install App

బజరంగ్ దళ్ పరువు నష్టం దావా : మల్లికార్జున ఖర్గేకు నోటీసు

Webdunia
మంగళవారం, 16 మే 2023 (11:13 IST)
బజరంగ్ దళ్ పరువు నష్టం దావా కేసులో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ కోర్టు నోటీసులు జారీచేసింది. బజరంగ్ దళ్ అనుబంధంగా ఉన్న హిందూ సురక్షా పరిషత్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
 
బజరంగ్ దళ్‌ను నిషేధిత సంస్థ పీఎఫ్ఐతో మల్లికార్జున ఖర్గే ఇటీవల పోల్చారు. దీనిపై హిందూ సురక్షా పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వచ్చే నెల పదో తేదీలోపు సమాధానం ఇవ్వాలని మల్లికార్జున ఖర్గేను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments