Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

సెల్వి
శనివారం, 21 డిశెంబరు 2024 (12:21 IST)
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఇద్దరు యువ‌తులు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కోసం రూ.6లక్షలు ఖర్చు చేశారు వివరాల్లోకి వెళితే.. రాణు, జ్యోతి అనే ఇద్దరు యువ‌తులు ఇలా తాజాగా కన్నౌజ్‌లోని సదర్ కొత్వాలిలో వారి కుటుంబాల అనుమ‌తితో వివాహ‌బంధంలోకి అడుగుపెట్టారు. వారిలో ఒకరు సామాజిక అడ్డంకుల‌ను అధిగ‌మించేందుకు లింగమార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. 
 
కన్నౌజ్‌లోని సదర్ కొత్వాలిలో ఇంద్ర గుప్తా అనే వ్య‌క్తి న‌గ‌ల దుకాణం న‌డుపుతున్నాడు. అత‌ని కుమార్తె శివాంగి. అయితే, ఒక‌రోజు ఆ న‌గ‌ల దుకాణానికి జ్యోతి అనే యువ‌తి వ‌చ్చింది. వీరిద్దరి మధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం, చివరికి ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
అయితే, స్వలింగ వివాహం వల్ల సామాజిక అవమానం త‌ప్ప‌ద‌నుకున్నారు. దాంతో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. శివాంగికి లింగమార్పిడి ఆప‌రేష‌న్ చేయించాల‌ని నిర్ణయించుకున్నారు. ఆ త‌ర్వాత ఆమె లక్నో, ఢిల్లీలోని వైద్యులను సంప్రదించి లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకుంది. 
 
అనంత‌రం ఆమె తన పేరును శివంగి నుంచి రాణుగా మార్చుకుంది. అటు వారి ప్రేమ‌ను ఇరువురి కుటుంబాలు కూడా అంగీక‌రించాయి. దాంతో ఈ జంట వారి కుటుంబాల ఆశీర్వాదంతో నవంబర్ 25న పెళ్లి చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments