Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ మాంసం తిని కేదార్‌నాథ్ వెళ్లడం వల్లే భూకంపం: సాక్షి మహారాజ్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (18:35 IST)
బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోమారు నోటికి పని చెప్పారు. తాజాగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రాహుల్‌కు.. నేపాల్‌కు లింకు పెట్టారు. ఆవు మాంసం తినే అలవాటున్న రాహుల్ గాంధీ తనను తాను శుద్ధి చేసుకునేందుకు కేదార్‌నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లడం వల్లే నేపాల్‌లో భూకంపం వచ్చిందంటూ విమర్శలు గుప్పించారు. 
 
దీనిపై కాంగ్రెస్ కూడా తీవ్రంగా మండిపడింది. ఆడవాళ్లు ఎక్కువ మంది పిల్లలను కనాలని మతిలేకుండా మాట్లాడిన సాక్షి మహారాజ్ ఒక ప్రజా ప్రతినిధిగా అనర్హుడంటూ వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ కేదార్‌నాథ్ వెళ్లడం వల్లే భూకంపం వచ్చిందని అర్థరహితంగా మాట్లాడుతున్న అతనిపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments